అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ

PM Modi Will Participate in The Alluri Jayanti Celebrations
x

అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ

Highlights

PM Modi: ప్రధాని పర్యటకు ముస్తాబైన భీమవరం

PM Modi: భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 4న జరగబోయే అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మున్సిపల్ పార్కులో సిద్ధం చేయించారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష‌్కరించనున్నారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభ వేదికను సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories