ఏపీలో వరద పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా

Arun Chilukuri
Published on: 14 Oct 2020 8:44 PM IST
ఏపీలో వరద పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా
X

ప్రధాని మోడీ సీఎం జగన్ కు ఫోన్ చేసి, మాట్లాడారు. ఏపీలో వరదల పరిస్థితిపై సీఎం జగన్ ను అడిగి తెలుసుకున్నారు. వాయుగుండం తీరం దాటడంతో ఏపీలో భారీగా వర్షాలు పడ్డాయని జగన్ వివరించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. అలాగే అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story