జగన్ ప్రభుత్వం దివాళా వైపు అడుగులు వేస్తోందన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

X
జగన్ ప్రభుత్వం దివాళా వైపు అడుగులు వేస్తోందన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
Highlights
జనవరి 17 వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని మండిపాటు
Rama Rao17 Jan 2022 9:09 AM GMT
Tulasi Reddy: జగన్ ప్రభుత్వం దివాళా వైపు అడుగులు వేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. జనవరి 17 వచ్చినా ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. జనవరి 10న ప్రారంభించాల్సిన ఈబీసీ నేస్తం డబ్బులు లేక వాయిదా పడిందన్నారు. బిల్లులు చెల్లించండి, ప్రాణాలు కాపాడండంటూ కాంట్రాక్టర్లు భిక్షాటన చేయడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుందని అన్నారు.
Web TitlePCC Working President Narreddy Tulasi Reddy Comments On CM Jagan
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT