Andhra Pradesh: జనసేనాని పవన్ తిరుపతి పర్యటన ఖరారు

Pawan Kalyan Padayatra in Tirupati on April 3rd
x

Andhra Pradesh: జనసేనాని పవన్ తిరుపతి పర్యటన ఖరారు

Highlights

Andhra Pradesh: జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైంది.

Andhra Pradesh: జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు తిరుపతిలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు నాదెండ్ల స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories