Paripoornananda Swami: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలసర్పం మధ్య చిక్కుకుంది

Paripoornananda Swami Comments on AP Government
x

Paripoornananda Swami: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలసర్పం మధ్య చిక్కుకుంది

Highlights

Paripoornananda Swami: ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే.. చిత్తశుద్ధితో పనిచేయలేదు

Paripoornananda Swami: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుందన స్వామి పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే చిత్తశుద్దితో పనిచేయడం లేదన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా, నైతికంగా, అన్ని రంగాల్లో పరాదీనత లోనికి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశ్రమాలు, మఠాలు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories