అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థిలు

Nursing Student Says She Was Thrown By Somebody From Hostel Bulding
x

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థిలు

Highlights

* ముక్తేశ్వరంలోని ఓ నర్సింగ్‌ కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్న పల్లవి

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముక్తేశ్వరంలోని ఓ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న పల్లవి అనే విద్యార్ధినిని రెండవ అంతస్ధు పై నుంచి తోటి విద్యార్దులు తోసేశారు. దీంతో పల్లవికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే పల్లవిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాలేజి ‎హాస్టల్‌ రూంలో ఎనిమిదిమంది విద్యార్ధినిలతో కలిసి ఉంటుంది పల్లవి.రాత్రి డబ్బులు పోయాయని తోటి విద్యార్దినిలు అందరి బ్యాగ్స్ వెతికారు.తన మీద అనుమానంతోనే ఉదయం బ్రెష్ చేసుకుంటున్న సమయంలో వెనక నుంచి గెంటేశారని పల్లవి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories