AP News: పార్టీ మారిన ఏపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

Notices To AP MLCs Who Have Changed Parties
x

AP News: పార్టీ మారిన ఏపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

Highlights

AP News: ఈనెల 5న విచారణకు హాజరవ్వాలని మండలి ఛైర్మన్ ఆ

AP News: పార్టీ మారిన ఏపీ ఎమ్మెల్సీలపై చర్యలకు ఉపక్రమించారు మండలి ఛైర్మన్. అనర్హత పిటిషన్‌పై ఫిరాయింపు ఎమ్మెల్సీలకు నోటీసులు పంపారు. ఈనెల 5న విచారణకు హాజరవ్వాలని తెలిపారు. ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌తో పాటు.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యకు మండలి ఛైర్మన్ నోటీసులిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories