Yuvagalam: 100వ రోజుకు చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర

Nara Lokesh Yuva Galam Padayatra Reaches 100th Day
x

Yuvagalam: 100వ రోజుకు చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర 

Highlights

Yuvagalam: లోకేష్ పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న సందర్భంగా.. సోమలలో పాదయాత్ర చేపట్టిన టీడీపీ నేతలు

Yuvagalam: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేష్ పాదయాత్ర 100వ రోజుకు చేరుకోవడంతో అన్నిజిల్లాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలు చేపట్టాలని అధిష్టానం ఆదేశించింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గంలోని సోమలలో టీడీపీ నేతలు పాదయాత్రకు బయలు దేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పోలీసుతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు పాదయాత్రకు వెళ్లనీయకపోవడంతో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories