తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అనురాధ

MP Anuradha Visited Tirumala | AP News
x

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అనురాధ

Highlights

MP Anuradha: ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించా

MP Anuradha: తిరుమల శ్రీవారిని అమలాపురం ఎంపీ అనురాధ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జగన్ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఎంపీ అనురాధ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories