NTR District: 24 గంటల వ్యవధిలోనే తల్లి.. కొడుకు మృతి

Mother And Son Died Within 24 Hours
x

NTR District: 24 గంటల వ్యవధిలోనే తల్లి.. కొడుకు మృతి

Highlights

NTR District: తల్లి మరణ వార్త‎విని కుప్పకూలిన కొడుకు

NTR District: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి,కొడుకు మృతి చెందారు. తల్లి‌కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమెను విజయవాడలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లి మృతి చెందింది. ఈ విషయం తెలిసిన కొడుకు వీరబాబు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే చనిపోయాడు. చంటి టైలర్ గా వీరబాబు విస్సన్నపేట ప్రజలకు సుపరిచితుడు. తల్లీకొడుకులు ఇద్దరు మృతి చెందడంతో విస్సన్నపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories