Mohan Babu: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబు

Mohan Babu: తిరుపతిలో నమోదైన కేసు క్వాష్‌ చేయాలని పిటిషన్‌

Jyothi
Updated on: 19 Sept 2022 1:36 PM IST
Mohan Babu Approached the AP High Court
X

Mohan Babu: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబు

Mohan Babu: ఏపీ హైకోర్టును మోహన్‌బాబు ఆశ్రయించారు. తిరుపతిలో నమోదైన కేసు క్వాష్‌ చేయాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. తనతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్‌లపై కేసును క్వాష్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే.. మోహన్‌బాబు పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.


Jyothi

Jyothi

Next Story