MLC Madhav: విజయనగరంలో బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్

X
ఎమ్మెల్సీ మాధవ్ (ఫైల్ ఫోటో)
Highlights
*ప్రజలు నమ్మి అధికారమిస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు -మాధవ్
Shilpa8 Oct 2021 1:45 PM GMT
MLC Madhav: ప్రజలు నమ్మి 151 సీట్లిస్తే సంక్షేమ పాలన పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. విలువైన ప్రభుత్వ భవనాలు, భూములను తాకట్టు పెట్టడమే కాకుండా, అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ ఏపీ సర్కార్ తిరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయనగరంలో చేపట్టిన బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న మాధవ్ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందన్నారు.
Web TitleMLC Madhav Participated in BJP Strike at Vizianagaram
Next Story
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...
28 May 2022 2:17 AM GMTనిఖత్ జరీన్కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMT