రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే : అంబటి

X
Highlights
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు వివాదాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల అభిప్రాయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు.
Krishna28 Oct 2020 3:00 PM GMT
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు వివాదాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల అభిప్రాయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపిస్తోందన్న అంబటి.. ఒక పార్టీకి ఎస్ఈసీని తాకట్టు పెట్టేలా వ్యవహరించొద్దని సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని అన్నారు. తాము ఎన్నికలకి భయపడమని ఈ సందర్భంగా అయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో మాత్రమే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామని అన్నారు.
Web TitleMLA ambati rambabu comments on Nimmagadda ramesh kumar
Next Story
Hyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMTAP Employees: ఏపీ ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం
29 Jun 2022 4:36 AM GMTమిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
29 Jun 2022 4:19 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMT
Health Tips: ఈ జ్యూస్లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్కు ఆహ్వానం .. పవన్కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMT