కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఏపీ మంత్రి బాలినేని లేఖ

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఏపీ మంత్రి బాలినేని లేఖ
x
Highlights

పీపీఏ ల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని లేఖ రాశారు. సోలార్,...

పీపీఏ ల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని లేఖ రాశారు. సోలార్, విండ్ పవర్‌ కొనుగోళ్ల వల్ల రాష్ట్రానికి ఏటా 5 వేల కోట్లు భారం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే విభజన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఇలాంటి సమయంలో విద్యుత్‌ కొనుగోళ్లతో మరింత నష్టం వాటిల్లుతుందని దీన్ని మోసే శక్తి డిస్కంలకు లేదన్నారు. ఈ సమయంలో పీపీఏల పంచాయితీని కేంద్రమే పరిష్కరించాలని కేంద్ర విద్యుత్ శాఖ అధ్వర్యంలో కమిటీ వేయాలని లేఖ మంత్రి బాలినేని విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories