Minister Roja: ఎన్నికలు ఎపుడు నిర్వహించినా జగనే ముఖ్యమంత్రి

Minister Roja Visit Tirumala | AP News
x

Minister Roja: ఎన్నికలు ఎపుడు నిర్వహించినా జగనే ముఖ్యమంత్రి 

Highlights

Minister Roja: సీఎం జగన్‌ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు

Minister Roja: ఎపుడు ఎన్నికలు నిర్వహించినా జగనే ముఖ్యమంత్రి అవుతారని సాంస్కృతికశా‌ఖ మంత్రి రోజా అన్నారు. తిరుమల వెంకన్నదర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories