Roja: దేవాలయాల అభివృద్ధికి AP ప్రభుత్వం కట్టుబడి ఉంది

Minister Roja Participated in Tirupati Tataiahgunta Gangamma Jatara
x

Roja: దేవాలయాల అభివృద్ధికి AP ప్రభుత్వం కట్టుబడి ఉంది

Highlights

Roja: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి

Roja: హిందూ దేవాలయాల అభివృద్ధికి AP ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి రోజా. రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు గంగమ్మ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి రోజా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories