ఎస్ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా : మంత్రి పెద్దిరెడ్డి

X
Highlights
*చంద్రబాబుకు నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారు : పెద్దిరెడ్డి *నిన్న చేసిన వ్యాఖ్యలు రేపు, ఎల్లుండి కూడా చేస్తా : పెద్దిరెడ్డి
Arun Chilukuri6 Feb 2021 12:26 PM GMT
ఎస్ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికార కార్యక్రమాలకు హాజరుకానన్న మంత్రి.. ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తానన్నారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారంటూ విమర్శించారు.
Web TitleMinister Peddireddy Ramachandra Reddy Slams Nimmagadda Ramesh Kumar
Next Story