వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలు తొలగిపోయాయి : మంత్రి బొత్స

X
Highlights
రాష్ర్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలు తొలగిపోయాయని రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ...
Arun Chilukuri31 Dec 2020 1:54 PM GMT
రాష్ర్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలు తొలగిపోయాయని రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యంగా సీఎం జగన్ పేదల సొంతింటి కల నెరవేర్చారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. కరోనా విపత్కర పరిస్థుతులను అధిగమించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని బొత్స చెప్పారు.
Web TitleMinister Botsa Satyanarayana Praises CM Jagan
Next Story
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
Health Tips: ఈ జ్యూస్లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్కు ఆహ్వానం .. పవన్కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMT