Andhra Pradesh: మూడు రాజధానులు మా విధానం- మంత్రి బొత్స

Andhra Pradesh: మూడు రాజధానులు మా విధానం- మంత్రి బొత్స
Andhra Pradesh: ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే అవకాశం ఉందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
Andhra Pradesh: ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే అవకాశం ఉందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటుందని విమర్శించారు. మూడు రాజధానులు ప్రభుత్వ విధానమని న్యాయస్థానాన్ని ఒప్పించి రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో మిగిలిన 32 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజమహేంద్ర వరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి బొత్స విలీన గ్రామాలతోనే రాజమండ్రి కార్పోరేషన్ కు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాజమండ్రిని మోడల్ సిటీగా తీర్చు దిద్దుతామని చెప్పారు. రాజమహేంద్రవరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMT