తిరుమలలో మంత్రి అచ్చం నాయుడు ప్రత్యేక దర్శనం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చం నాయుడు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి కుంటుబ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2025 2:00 PM IST
తిరుమలలో మంత్రి అచ్చం నాయుడు ప్రత్యేక దర్శనం
X

తిరుమలలో మంత్రి అచ్చం నాయుడు ప్రత్యేక దర్శనం

తిరుమల శ్రీవారిని మంత్రి అచ్చం నాయుడు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు వారికి అందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story