చివరి రోజు అసెంబ్లీకి హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

చివరి రోజు అసెంబ్లీకి హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

Arun Chilukuri
Published on: 24 March 2023 11:15 AM IST
Mekapati and Sridevi Skip Assembly Meetings Today
X

చివరి రోజు అసెంబ్లీకి హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

AP Assembly: ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీ ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నాయి. టీడీపీకి ఓటేశారని ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలకు శ్రీదేవి, మేకపాటి హాజరుకాలేదు. ఇద్దరూ అసెంబ్లీకి రాకపోకవడంతో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు నిర్ధారించుకుంటున్నారు. అయితే తాను మాత్రం వైసీపీకే ఓటు వేశానని ఉండవల్లి శ్రీదేవి చెబుతున్నారు. మరోవైపు నిన్న ఓటు వేసి అనంతరం మేకపాటి చంద్రశేఖర్ బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story