YS Sunitha: పులివెందుల పోలీసుల అదుపులో మణికంఠరెడ్డి

Manikanta Reddy is in Pulivendula Police Custody
x
ఎస్పీ అన్బురాజన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

YS Sunitha: వివేకా హత్య కేసులో నిందితులతో ప్రాణహాని ఉందని ఎస్పీకి సునీతారెడ్డి లేఖ

YS Sunitha: మాజీమంత్రి వివేకా హత్య కేసులో నిందితులతో తమకు ప్రాణహాని ఉందని నిన్న ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాశారు సునీతారెడ్డి. ఆగస్టు 10న తమ ఇంటి వద్ద ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించారని, ఆ వ్యక్తి మణికంఠగా గుర్తించామన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అనుచరుడు మణికంఠరెడ్డి అని తెలిపారు. దీంతో.. మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పులివెందుల పోలీసులు.


Show Full Article
Print Article
Next Story
More Stories