Chandrababu Naidu: కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ
* హైకోర్టును అడ్డుకున్న ద్రోహి అంటూ ప్లకార్డులు... న్యాయరాజధానిగా కర్నూలుకు మద్దతు తెలుపాలని నిరసన
కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ
Chandrababu Naidu: కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ తగిలింది. చంద్రబాబును కాన్వాయ్ను స్థానికులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హైకోర్టును అడ్డుకున్న ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయరాజధానిగా కర్నూలుకు మద్దతు తెలుపాలని నిరసన తెలిపారు.
Next Story




