Vijaya Sai Reddy: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో థీమ్ పార్క్ నిర్మాణానికి శంఖుస్థాపన

In Visakhapatnam North Constituency Concreting for Construction of Theme Park
x

విజయ సాయి రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

Vijaya Sai Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం * ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన

Vijaya Sai Reddy: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో థీమ్ పార్కు నిర్మాణానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు, మేయర్ హరి వెంకటకుమారితో కలసి శంకుస్థాపనను విజయసాయిరెడ్డి చేసారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో వెయ్యి పార్కులను, 216 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. 794 మురికివాడలను అభివృద్ధి చేసి ఇళ్ల పట్టాలు ఇస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories