Kesineni Nani: నిజాయతీగా ఉండే కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు..

Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.

Arun Chilukuri
Updated on: 8 Sept 2023 8:15 PM IST
Kesineni Nani Respond on Chandrababu IT Notice
X

Kesineni Nani: నిజాయతీగా ఉండే కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు..

Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని కొనియాడారు. ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని..దానికి ఆయన వివరణ ఇస్తారని తెలిపారు. ఎవరో ఏదో డైరీలో రాసుకుంటే.. దానికి చంద్రబాబుకు ఏం సంబంధమన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే ఎంపీగా పోటీ చేసి మూడో సారి కూడా పార్లమెంట్‌కు వెళ్తానని కేశినేని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని కేశినేని నాని స్పష్టంచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story