వైఎస్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

వైఎస్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
x
Highlights

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రొద్దుటూరులోని ఓ...

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రొద్దుటూరులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కమలాపురం ఎమ్మెల్యే గా 1978-83 మధ్యకాలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ప్రొద్దుటూరులో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories