ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం
x
Highlights

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ గోస్వామితో...

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువరు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జస్టిస్‌ గోస్వామి హైకోర్టుకు చేరుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories