Andhra Pradesh: అయ్యన్నపాత్రుడుపై మండి పడ్డ జోగి రమేష్

Jogi Ramesh Fires on Ayyanna Patrudu
x

అయ్యన్నపాత్రుడు పై మండిపడ్డ జోగి రమేష్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Andhra Pradesh: అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు

Andhra Pradesh: సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories