జగన్ కి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే

జగన్ కి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే
x
Highlights

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో పధకాన్ని...

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో పధకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఈ పధకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో ప్రారంభించారు. ఇప్పుడు ఈ పధకానికి మంచి స్పందన వస్తుంది. ఈ పధకాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయన మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీరు ఖాకీ చొక్కాలు ధరించడం విశేషం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories