విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం

Jana Sena Janavani Bharosa In Vijayawada | AP News
x

విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం

Highlights

Pawan Kalyan: కార్యక్రమంలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan: విజయవాడ రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీటీసీ తన ఇల్లును కబ్జా చేశారని పవన్ కళ్యాణ్ కు ఓ వృద్ధ మహిళ ఫిర్యాదు చేసింది. 2004లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును వైసీపీ ఎంపీటీసీ లాక్కునేందుకు దౌర్జన్యం చేశారని ఇటువంటి ఘటనల వల్లే తీవ్రవాద ఉద్యమాలు పుట్టుకొస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories