CM Jagan: విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్

Jagan to begin Andhra poll campaign ‘Siddham’ from Vizag
x

CM Jagan: విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్

Highlights

CM Jagan: ఈ సభకు సిద్ధం అనే పేరును ఖరారు చేసిన వైసీపీ

CM Jagan: విశాఖ వేదికగా సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న భీమిలిలో తొలి ఎన్నికల సభను దాదాపు 3లక్షల మంది ప్రజలు పాల్గొంటారని వైసీపీ నాయకులు అంచనా వేస్తన్నారు. ఈ ఎన్నికల శంఖారావ సభకు వైసీపీ సిద్ధం అనే పేరును ఖరారు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories