హిందువుల ఆస్తులను లూటీ చేయాలని చూడటం మంచిదికాదు- అశోక గజపతిరాజు

It is not Good to Loot Hindus Property: Ashok Gajapathi Raju
x

హిందువుల ఆస్తులను లూటీ చేయాలని చూడటం మంచిదికాదు- అశోకగజపతి

Highlights

Ashok Gajapathi Raju: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన ధర్మంగా ఉండాలని మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు అన్నారు.

Ashok Gajapathi Raju: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన ధర్మంగా ఉండాలని మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు అన్నారు. ఏపీలో దేవాలయాకు వంశపారంపర్యంగా ఉన్న ధర్మకర్తలపై అసూయపడి ప్రభుత్వం పనిచేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను విగ్రహాలను కాపాడలేదని తనను తప్పించారన్నారు. మూడు దేవాలయాలలో విగ్రహాలపై దాడులు చేయడంపై తాను బాదపడ్డనని చెప్పారు. గోవులను చంపడం ధర్మం కాదన్నారు. హిందువుల ఆస్తులను లూటీ చేయాలని చూడటం మంచిది కాదని అశోకగజపతి రాజు అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories