Isolation: తూర్పు గోదావరి జిల్లా చింతూరులో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు

Isolation Center Arranged in Chinturu East Godavari District
x
ఇసోలేషన్ సెంటర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Isolation: బాలిక కళాశాల వసతి గృహంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు

Isolation: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాలికల కళాశాల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు , చింతూరు ఐటీడీఏ పివో ఆకుల వెంకట రమణ ప్రారంభించారు. మకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సాయంతో ఇప్పటికే 20 కేంద్రాలు ఏర్పాటు చేశామని మధు తెలిపారు. ఈ ఐసోలేషన్ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేరు పెట్టినట్లు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories