Kadapa: కరోనా కారణంగా ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా

Kadapa: కరోనా కారణంగా ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా
x
Highlights

కడప: నగరంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిన్నటినుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా పడింది.ఈ సందర్భంగా ఆర్ ఐ ఓ మాట్లాడుతూ కరోనా...

కడప: నగరంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిన్నటినుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా పడింది.ఈ సందర్భంగా ఆర్ ఐ ఓ మాట్లాడుతూ కరోనా ప్రభావం కారణంగా ఇంటర్ బోర్డ్ మూల్యాంకనాన్ని ఈ నెల 31 వరకు వాయిదా వేసినట్లు తెలిపారు.తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూల్యాంకన కేంద్రానికి రావద్దని సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories