Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Intelligence Chief Kasireddy Rajendranath Reddy  Met CM Jagan
x

సీఎం జగన్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Highlights

Andhra Pradesh: డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో భేటీ

Andhra Pradesh: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కలిశారు. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో భేటీ అయ్యారు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories