తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం 

Highlights

Tirumala: నిండిన వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం

Tirumala: దీపావళి సందర్భంగా ఏడు కొండలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండి భక్తులు వెలుపల క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 80వేల 565 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31వేల 405 మంది భక్తులు సర్వదర్శనం చేసుకున్నారు. 31వేల 608 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories