Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం..

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం..
x

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం..

Highlights

Tirumala: అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అని కంపార్ట్‌మెంట్లు నిండి, వెలుపల క్యూలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేకప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77వేల 956 మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి 3కోట్ల 88 లక్షల ఆదాయం సమకూరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories