Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 16 గంటల సమయం

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 16 గంటల సమయం

Highlights

Tirumala: 20 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 16 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 69 వేల 232 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి 3 కోట్ల 22 లక్షల ఆదాయం చేకూరింది

Show Full Article
Print Article
Next Story
More Stories