Bhadradri Kothagudem: దెబ్బతిన్న పంటలు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు

Bhadradri Kothagudem: ఈదురుగాలులకు నేలకొరిగిన వరి పంటలు

Shekhar G
Published on: 6 Dec 2023 7:37 PM IST
Heavy Rains In Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem: దెబ్బతిన్న పంటలు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు 

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేతికి అంది వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కోతలకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో సైతం వరదనీరు రావడంతో పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు వరిపంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నార

Shekhar G

Shekhar G

Next Story