GVL Narasimha Rao: ఓ జిల్లాకు రంగా పేరు పెట్టాలి.. రాజ్యసభలో జీవీఎల్ డిమాండ్..!

GVL Narasimha Rao Demands To Put Vangaveeti Name To Krishna District
x
Highlights

GVL Narasimha Rao: ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

GVL Narasimha Rao: ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో మాట్లాడిన ఎంపీ జీవీఎల్.. కృష్ణా లేదా మచిలీపట్నం జిల్లాలకు రంగా పేరు పెట్టాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన రంగా ప్రఖ్యాతి పొందిన నాయకుడని చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని పౌర విమానయాన శాఖను కోరారు. రంగాను కొందరు ద్రోహులు హతమర్చారని.. ఇప్పటికీ ప్రజల మనసుల్లో రంగా ఉన్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories