బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పురోగతి.. హత్యకు ముందు ఆ 8 నిమిషాలు..

X
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పురోగతి.. హత్యకు ముందు ఆ 8 నిమిషాలు..
Highlights
Guntur: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
Arun Chilukuri15 Aug 2021 3:45 PM GMT
Guntur: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసింది శశికృష్ణగా పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయడానికి ముందు ఎనిమిది నిమిషాలు రమ్యతో మాట్లాడినట్లు తెలుసుకున్నారు. శశికృష్ణతో రమ్య వాగ్వివాదం చేసిన కొన్ని నిమిషాల తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శశికృష్ణ ఆచూకీ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. రమ్యను హత్య చేయడం బాధాకరమన్నారు హోంమంత్రి సుచరిత. కొన్ని ఆధారాలు సేకరించామన్న హోంమంత్రి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Web TitleGuntur BTech Student Ramya Case Update
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT