Amaravati Lands: అమరావతి రైతులకు షాక్... రాజధానిలో భూములపై మరో జీవో

Government Has Issued An Allotment Of 268 Acres In The AP Capital
x

Amaravati Lands: అమరావతి రైతులకు షాక్... రాజధానిలో భూములపై మరో జీవో

Highlights

Amaravati Lands: కలెక్టర్ల లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపునకు సీఆర్డీఏ ప్రతిపాదన

Amaravati Lands: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్-3 జోన్‍లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఎస్-3 జోన్ లో 268 ఎకరాలు కేటాయించింది. ఆర్-5 జోన్ లో కేటాయించిన 1134 ఎకరాలకు అదనంగా 268 ఎకరాలు కేటాయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories