ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన గోదావరి వరద

Godavari flood at Dhavaleswaram Barrage
x

ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన గోదావరి వరద

Highlights

Dhavaleswaram Barrage: ప్రాజెక్టులో 22 అడుగులకు చేరిన వరద ఉధృతి

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి వరద పోటెత్తింది. ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. బ్యారేజీ నీటిమట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం 22 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories