Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి... ఇద్దరు పరిస్థితి విషమం

Palnadu: ఆటోలో ప్రయాణీస్తున్న 15మంది వలస కూలీలు...

Jyothi
Published on: 17 May 2023 7:27 AM IST
Five Killed In Road Accident At Palnadu District
X

Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి... ఇద్దరు పరిస్థితి విషమం

Palnadu: పల్నాడుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం పోదుగుల సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 5 గురు మృత్యువాత పడ్డారు. వలసకూలీలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. దామరచర్ల నుంచి కూలీపనులుకు ఆంధ్రకు వస్తున్న కూలీల ప్రమాద బారిన పడ్డారు.

Jyothi

Jyothi

Next Story