Home > ఆంధ్రప్రదేశ్ > కుప్పం లో ఉద్రిక్తత.. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
కుప్పం లో ఉద్రిక్తత.. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు

X
కుప్పం లో ఉద్రిక్తత.. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
Highlights
Chittoor - Kuppam: నలుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
Shireesha11 Jan 2022 3:00 AM GMT
Chittoor - Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి లక్ష్మీపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్నారు టీడీపీ, వైసీపీ శ్రేణులు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కుప్పం ఏరియా ఆసుపత్రి వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
Web TitleFight Between TDP and YCP Leaders in Kuppam Chittoor District | AP Latest News
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT