అనంతపురంలో విషాదం.. ఇద్దరు కుమారులను చంపిన తండ్రి

X
Highlights
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత కొడుకులను తండ్రే కడతేర్చిన ఘటన బోయిలపల్లిలో వెలుగుచూసింది. రవి...
Arun Chilukuri15 Oct 2020 9:36 AM GMT
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత కొడుకులను తండ్రే కడతేర్చిన ఘటన బోయిలపల్లిలో వెలుగుచూసింది. రవి అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులను తీవ్రంగా కొట్టి చంపాడు. అనంతరం గ్రామ శివారులోని అటవీప్రాంతంలో వారిని పూడ్చిపెట్టాడు. అయితే.. తండ్రి రవికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Web Titlefather killed his sons in Ananthapuram district
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్కు ఆహ్వానం .. పవన్కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
మెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్
30 Jun 2022 10:00 AM GMTవిషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు...
30 Jun 2022 10:00 AM GMTPost Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు...
30 Jun 2022 9:30 AM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి...
30 Jun 2022 8:39 AM GMT