JD Lakshmi Narayana: కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయం చేస్తున్నా

29 July 2021 4:00 PM GMT

x
కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయం చేస్తున్నా
Highlights
JD Lakshmi Narayana: విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
JD Lakshmi Narayana: విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాను ఎటువంటి రాజకీయ పార్టీలో చేరనని, ప్రస్తుతం ప్రజలను చైతన్య పరచడమే తన పనంటూ చెప్పుకొచ్చారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తిరిగి కోలుకోవాలంటే ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు కల్పించాలన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం స్వయంగా వ్యవసాయం చేస్తున్నానని, వ్యవసాయం పట్ల యువత మక్కువ పెంచుకోవాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.

Next Story
More Stories
About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire