అనంతపురం వామపక్షాల ఆధ్వర్యంలో రైతుగర్జన.. మద్దతు పలికిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు

Farmers Uproar In Anantapur Under The Leadership Of The Leftists
x

అనంతపురం వామపక్షాల ఆధ్వర్యంలో రైతుగర్జన.. మద్దతు పలికిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు

Highlights

Anantapur: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

Anantapur: వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురంలో రైతు గర్జన నిర్వహించారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని...సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories