Kurnool: అప్పుల బాధతో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య...

X
Kurnool: అప్పుల బాధతో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య...
Highlights
Kurnool: తమ పొలంలోనే పురుగుల మందు తాగి మృతి...
Shireesha10 Dec 2021 7:12 AM GMT
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. కొత్తూరుకు చెందిన వెంకటేశ్వర రెడ్డి, వెంకటగిరికి చెందిన కృష్ణయ్యలు పండించిన పంటలు చేతికి రాక, మరోవైపు పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీలు భారమై పోవడంతో దిక్కుతోచక తమ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Web TitleFarmers Self Destruction in Kurnool Because of Money Problems | AP Latest News
Next Story
ఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT