AP: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఐదుగురు భక్తులు దుర్మరణం

AP: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఐదుగురు భక్తులు దుర్మరణం
x
Highlights

AP: ఏపీలోని అన్నయమ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం స్రుష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన దగ్గర భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు...

AP: ఏపీలోని అన్నయమ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం స్రుష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన దగ్గర భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories